Tuesday, January 27, 2015

మిస్ ఇండియా 2015 అలీనా..!



విద్యుద్దీపాల వెలుగుల్లో మెలికలు తిరుగుతూ ఓర చూపులు.. గిలిగింతలు పెడుతూ రువ్వే అరనవ్వులు.. ‘అందాల’ భామలు ర్యాంప్‌పై నడుస్తుంటే ఆహుతులు మైమరచిపోయారు. మారియట్ హోటల్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం రాత్రి మణప్పురం ‘మిస్ సౌత్ ఇండియా-2015’ ఫైనల్స్ నిర్వహించారు. ఇందులో 17 మంది యువతులు ర్యాంప్‌పై హోయలోలికించారు. విజేతగా అలీనా కేథరిన్ అమోన్, మొదటి రన్నర్‌గా నేహశెట్టి, రెండో రన్నర్‌గా గాయిత్రి సురేష్ నిలిచారు.

No comments:

Post a Comment