Thursday, December 26, 2013

ఫేస్‌బుక్ బాధితులకు ఓ వేదిక


సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ వల్ల లాభాల మాటేమిటోగానీ, మోసాలు కూడా జరుగుతున్నాయి. ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మోసగాళ్లు జోరుగా విజృంభిస్తున్నారు. ఫేక్ అకౌంట్స్ తో అమాయకులకు వల వేస్తున్నారు. ఫేస్ బుక్ వల్ల మోసపోయిన బాధితులకు ఓ వేదిక కల్పిస్తోంది 'సీవీఆర్' న్యూస్ చానల్. 'ఉమెన్స్ విండో' లైవ్ షో ఈ రోజు(శనివారం) మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుంది. ఫేస్ బుక్ వల్ల మోసపోయిన వారు, ఈ విషయంపై చర్చించాలనుకున్న వారికి ఆహ్వానం. వివరాలకు 8978181371

..

No comments:

Post a Comment