ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం జరుపుతున్న చర్చలు రాష్ట్ర విభజనపైనేననే
విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కేంద్రం రాయల తెలంగాణకే అనుకూలంగా
ఉందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇప్పటికే రాయలసీమ నేతలు కూడా రాయల తెలంగాణకు సై అంటున్నట్టే ప్రచారం
జరుగుతోంది.
రాయల తెలంగాణకు నోతాజాగా కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా తెలంగాణపై తేల్చేస్తామని ప్రకటించడంతో విభజన అంశం మళ్ళీ వేడెక్కుతోంది. అయితే రాయల తెలంగాణ అంశం తెరపైకి రావడంతో పలు పార్టీల తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. విలీనంనాటి తెలంగాణనే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
రాయల తెలంగాణకు నోతాజాగా కేంద్ర హోంమంత్రి చిదంబరం కూడా తెలంగాణపై తేల్చేస్తామని ప్రకటించడంతో విభజన అంశం మళ్ళీ వేడెక్కుతోంది. అయితే రాయల తెలంగాణ అంశం తెరపైకి రావడంతో పలు పార్టీల తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. రాయల తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. విలీనంనాటి తెలంగాణనే ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.