తెలంగాణలో మరో ఉద్యమ వేదిక షురూ అయ్యింది. తెలంగాణ బచావో మిషన్ పేరుతో ఉద్యమ వేదిక ప్రారంభమవుతోంది. ఈ మేరకు తెలంగాణ బచావో మిషన్ ఉద్యమ వేదిక కార్యాలయాన్ని బీజేపీ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం నాగంతో పాటు ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకే చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఇందులో ఉన్నారు.
Full story..
http://telugubreakingnews.net/latest-news/nagam-janardhan-reddy-about-bachao-telangana-mission.html
Latest Updates
Full story..
http://telugubreakingnews.net/latest-news/nagam-janardhan-reddy-about-bachao-telangana-mission.html
Latest Updates
- నాగం ‘బచావో తెలంగాణ’ మిషన్ ప్రారంభం
- మెగా ఫ్యాన్స్కి షాక్.. 150వ సినిమా లేదు!
- అబ్బాయి ‘కంచె’ను అభినందించిన పవన్ కళ్యాణ్
- ‘మెగా’ ఫ్యాన్స్ హడావిడి షురూ..!
- రజనీకాంత్ కొత్త సినిమాకు టైటిల్ ఖరారు
- ‘ఆటా’ సమ్మర్ ఫెస్ట్ కి ఆహ్వానం..!
- లండన్ లోని భారత స్వాతంత్ర వేడుకల్లో ‘తెలంగాణం’
- పవన్ ప్రశ్నించే పని చేయడా..?
- నిజజీవితంలోనూ మహేష్ ‘శ్రీమంతుడు’ సీన్
చీప్ లిక్కర్ ఆరోగ్యానికి హానికరం
ReplyDeleteగుడుంబా తాగి అనారోగ్యం పాలతై.. చీప్ లిక్కర్ వల్ల కూడా ఆరోగ్యం చెడిపోతుందని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.కేసీఆర్ ఏడాదిలో మూడు సార్లు కాన్వాయ్ మార్చారని విమర్శించారు. for more Telangana hot news visit us spiceandhra