Tuesday, July 10, 2012

మహిళ ప్రధానిగా కరీనా..!


మహాభారతంలోని పాత్రలకు ఇప్పటి పరిస్థితులను జోడిస్తూ బాలీవుడ్ డైరెక్టర్ ప్రకాష్‌ఝా తెరకెక్కించిన ‘రాజ్‌నీతి’ చిత్రం 2010లో విడుదలై సంచలనం సృష్టించింది. కత్రినాకైఫ్, అజయ్‌దేవ్‌గన్, రణభీర్‌కపూర్ ప్రధాన పాత్రల్ని పోషించారు. అయితే తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రాజ్‌నీతి 2’ చిత్రాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో వున్నాడు ప్రకాష్‌ఝా.‘రాజ్‌నీతి 2’లో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా కరీనాకపూర్ నటించబోతోంది. మహిళా ప్రధానిగా పవర్‌ఫుల్ పాత్రలో కరీనా నటించబోతోందని సమాచారం. రాజకీయ నాయకురాలి పాత్రలో నటించడం తనకు కొత్త అనుభవమని కరీనాకపూర్ తన పాత్రపట్ల స్పందించింది...

 

No comments:

Post a Comment