Saturday, April 6, 2013

నందమూరి హీరోలు – క్లైమాక్స్ పడినట్టేనా..?

రాజకీయంగా యాక్టివ్ అవుతున్న బాలక్రిష్ణ ఇపుడిప్పుడే అసలు సినిమా చూపిస్తున్నారు. సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. వివాదస్పద అంశాలపై తెలివిగా వ్యవహారిస్తున్నారు. తన తండ్రి ఫోటోల్ని వాడుకొంటున్న ఇతర పార్టీలపై కోర్టుకెళతానంటూనే… ఎవరి అనుమతితో ఫ్లెక్సీల్లో తన బొమ్మలు వాడుతున్నారో జూనియర్ ఎన్టీఆరే బదులు చెప్పాలని వ్యూహాత్మక వ్యాఖ్యలు చేశారు.
 
క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ అవుతానంటున్న బాలక్రిష్ణ ఆ దిశగా చకచకా అడుగులేసేస్తున్నారు. క్రిష్ణాజిల్లా రాజకీయాలతోపాటు కుటుంబ వ్యవహారాలపైనా ఆయన స్పందిస్తున్న తీరు చూస్తుంటే బాలక్రిష్ణను ఆపడం ఇక ఎవరి తరం కాదేమో అనిపిస్తోంది. ఎన్టీఆర్ తో పాటు జూనియర్ బొమ్మలు కూడా ఫ్లెక్సీలో పెట్టుకుంటూ ప్రత్యర్థులు కవ్విస్తున్న సమయంలో సింహ గర్జన చర్చనీయమవుతోంది. బాలయ్య ఓ అడుగు ముందుకేసి ఎన్టీఆర్ బొమ్మల్ని ఫ్లెక్సీలో పెట్టుకున్న వారిపై కోర్టుకి కూడా వెళతానంటున్నారు.

 Full Story &..

More Latest Updates... www.drusyam.net 

No comments:

Post a Comment