బీజేపి ఎన్నికల ప్రచారంలో మొత్తం భారత దేశంలో 100 నగరాలను స్మార్ట్ నగరాలుగా మరుస్తామని చెప్పింది. అందులో భాగంగా దేశంలో కొన్ని నగరాలను ఎంపిక చేసి, వాటిని స్మార్ట్ గా మార్చేందుకు సిద్దమయింది. అధికారంలోకి వచ్చాక అందుకు సంబంధిన ప్రణాళికను సైతం సిద్దం చేసింది.
No comments:
Post a Comment