జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని రాజాం టౌన్ లో పర్యటించారు. రాజంలోని జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ హాస్పిటల్, నైరేడ్, జీఎంఆర్ ఐటి లను సందర్శించారు. ఇక, కేర్ ఆసుపత్రిలోని రోగులనుసైతం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఇక, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.
No comments:
Post a Comment