Thursday, April 23, 2015

హీరోయిన్ నీతూపై ఎర్రచందనం కేసు

హీరోయిన్ నీతూ అగర్వాల్‌పై ఎర్రచందనం కేసు నమోదు అయింది. ఎర్రచందనం స్మగ్లర్‌ మస్తాన్‌ వలీతో ఈమెకు సంబంధాలు ఉన్నట్లు పోలసులు గుర్తించారు. ఈమె అకౌంట్ల నుండి స్మగ్లర్లకు మనీ ట్రాన్స్‌ఫర్‌ జరిగిందని కూడా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు రుద్రవరం పీఎస్‌లో ఆమెపై కేసు నమోదు అయింది. ఆమెకు సంబంధించిన అకౌంట్లను పోలీసులు సీజ్‌ చేశారు.
full story..
http://telugubreakingnews.net/latest-news/red-sandalwood-smuggling-allegations-on-actress-neetu-agarwal.html

No comments:

Post a Comment