గుంటూరు(అమరావతి): ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ట్యాంక్బండ్ నిర్మాణానికి ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. సీఆర్డీఏ పరిధిలో ప్రవహిస్తోన్న కొండవీటివాగు రూపురేఖల్ని మార్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సింగపూర్లోని ట్యాంక్బండ్ల నిర్మాణాలకు మంత్రముగ్ధుడైన చంద్రబాబు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. కొండవీటివాగును ఏపీ ట్యాంక్బండ్గా మార్చాలని భావిస్తున్నారు.
full story
http://telugubreakingnews.net/latest-news/ap-capital-kondaveeti-vaagu.html
full story
http://telugubreakingnews.net/latest-news/ap-capital-kondaveeti-vaagu.html
- ఏపీ ట్యాంక్ బండ్ గా కొండవీటి వాగు
- నీతూ అగర్వాల్పై ఎర్రచందనం కేసు
- అజ్ఞాతం వీడాక అదనపు ఉత్సాహం..!
- ఇండస్ట్రీ భాగోతాలపై రాధాకృష్ణ కామెంట్స్
- చట్ట సభల్లో ‘సినీ’ రాజకీయం!?
- ఎన్కౌంటర్ రాజకీయాలు..!
- ‘అమరావతి’ స్వరూపం ఇలా..
No comments:
Post a Comment