Thursday, April 23, 2015

ఏపీ ట్యాంక్ బండ్ గా కొండవీటి వాగు..!

గుంటూరు(అమరావతి):  ఏపీ రాజ‌ధాని అమరావతి ప్రాంతంలో ట్యాంక్‌బండ్ నిర్మాణానికి ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. సీఆర్‌డీఏ పరిధిలో ప్రవహిస్తోన్న కొండవీటివాగు రూపురేఖల్ని మార్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సింగపూర్‌లోని ట్యాంక్‌బండ్ల నిర్మాణాలకు మంత్రముగ్ధుడైన చంద్రబాబు ఆదిశగా అడుగులు వేస్తున్నారు. కొండవీటివాగును ఏపీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని భావిస్తున్నారు.
full story
http://telugubreakingnews.net/latest-news/ap-capital-kondaveeti-vaagu.html

No comments:

Post a Comment