నంది అవార్డు గ్రహీత, ప్రముఖ న్యూస్ యాంకర్, తెలంగాణ వాది రాణిరుద్రమ వైఎస్ఆర్ సీపీలో చేరారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన రాణిరుద్రమ టీవీ9, ఏబీఎన్, సాక్షి, టీన్యూస్ చానళ్లలో యాంకర్ గా పని చేశారు. యాంకర్, న్యూస్ రీడర్ గా, ఎన్నో చర్చవేదికల్లో నాయకులను సూటిగా ప్రశ్నించినటువంటి రాణిరుద్రమ వైకాపాలో చేరాడం హాట్ టాపిక్ గా మారుతోంది. వరంగల్ జిల్లా నర్సంపెటకు చెందిన రాణిరుద్రమ టీ న్యూస్ చానల్ నుంచి ఇటీవలే వెళ్లి పోయినట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment